జానపద ప్రపంచపు ఊహాలోకాల్లో పిల్లలను, పెద్దలను కూడా విహరింపజేయాలంటే ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా బాల సాహిత్య కథలు మడికట్టుకు కూర్చుంటే కుదరదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా బాలసాహిత్యం వాస్తవ ప్రపంచానికి భిన్నమైన అద్భుత విషయాలతో నిండి ఉంటుంది. ప్రతిచోటా పిల్లల కథలు దయ్యాలు, భూతాలు, బ్రహ్మరాక్షసులు, పిశాచులు, మంత్రతంత్రాలు, రకరకాల వీరగాధలతో నిండి ఉంటున్నాయి.
పూర్తిగా చదవండి »
బాల్యంలో నిన్ను చూపిస్తూ అమ్మ నాకు గోరుముద్దలు పెట్టింది
కౌమారంలో నాన్న తెలుపంటే అదే అంటూ నీ వెన్నెలని చూపించాడు
యవ్వనంలో నీ నవ్వు ఇలా ఉంటుందంటూ రవి నీ చల్లదనాన్ని చూపించాడు
అందుకేనేమో నేనెదుగుతున్నాకొద్దీ నాతోనే ఎదుగుతోంది నీపై అనురాగం…..
పూర్తిగా చదవండి »
బావిలో నీళ్ళు లేనప్పుడు
పెదాలు ఎండి పోతాయి
పొలాలు బీటలు వారితే
గుండెలు చిట్లి పోతాయి
పూర్తిగా చదవండి »
నా చిన్న తనంలో మాకు ఒక నాయనమ్మ వుండేది. ఆమె పేరు వెర్రిబామ్మ. కాని అట్లు బహు ప్రశస్తంగా వొండేది. ఆవిడ చేస్తే ఇంతవరకు ఒకసారిగా, పాతికట్లకంటే, తక్కువ తిన్నవాడు లేడు. మాలో ఆమెని అందుకనే అట్ల బామ్మ అనే వాళ్ళం. ఎల్లా చేసేదో ఆ పిండి లో’ ఏం కలిపేదో ‘ ఎవరికీ తెలియదు. ఒకసారి నేను మా చెల్లెలు గారి ఊరు వెళ్ళుతున్నా.
పూర్తిగా చదవండి »
అప్పుడు
వానలు కురవక ఎండి బీళ్ళయిన భూముల్ని చూస్తే
మనస్సు ద్రవించి గుండే చెరువయ్యింది
దాగుడు మూతలాడే చిరుమబ్బుల్నినమ్మి
పూర్తిగా చదవండి »
|
|
“పదేళ్ళలోనే విప్లవం వస్తుందనే కుర్రతనపు కలలను, ఏడాదిలో స్వరాజ్యమొస్తుందనే గాంధీ కాల్పనిక వాగ్దాలను ప్రక్కన పెట్టండి. విప్లవానికి కావల్సింది ఉద్రేకం, చావటం కాదు. నిరంతర పోరాటం కావాలి. బాధలను భరించాలి. త్యాగం కావాలి”
-భగత్ సింగ్ |
షాజహాను పెళ్లాం సమాధి తాజ్ మహల్
భగత్ సింగ్ సమాధి తీరు తేజ్ మహల్
తాజ్ మహల్ కేవలం ఒకానొక వలపుల శిల్పం
తేజ్ మహల్ మాత్రం విప్లవకారుల శరతల్పం
పూర్తిగా చదవండి »
(1931 మార్చి 23 న తేదిన భగత్ సింగ్ సగర్వంగా ఉరికంబం ఎక్కారు. ఆయన తన సహచరులనుద్దేశించి రూపొందించిన విప్లవ కార్యక్రమాల ప్రతి కలకత్తాలో శ్రీమతి విమలా ప్రతిభాదేవి (డిటెన్యూ) పరిశోధనా గృహంలో 1931 అక్టోబర్ 3వ తేదీన లభించింది. ఈ కార్యక్రమం ప్రతిని చదివితే విప్లవసాధన పట్ల భగత్ సింగ్ కు ఎలాంటి అవగాహన వున్నదో మనకు తెలుస్తుంది )
పూర్తిగా చదవండి »
జననం 1907సెప్టెంబరు 28 , తల్లి విద్యావతి, తండ్రి కిషన్ సింగ్
1911 పాఠశాలలో ప్రవేశం
1917 భగత్ సింగ్ ఉపనయనం , మనుమణ్ని దేశానికి అంకితం చేస్తానని తాత అర్జున్ సింగ్ ప్రకటన
పూర్తిగా చదవండి »
|
|
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ నాయకుడు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు, ఒకప్పటి మానవహక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసరు. కోదండరాం తో ప్రజాకళ సామాజిక ఇంటర్వూ: |
- గుర్రం సీతారాములు
మొదటి భాగం:
రెండవ భాగం:
|
|
ప్రముఖ సాహితీ విమర్శకులు, రచయిత, ఈమాట పత్రికా సంపాదకులు వేలూరి వేంకటేశ్వర రావు గారితో ప్రజాకళ సాహిత్య పత్రిక ఇంటర్వూ. |
మొదటి భాగం:
ఒకటి:
రెండు:
మూడు:
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ జరిగి అయిదు దశాబ్దాలు దొర్లి పోయాయి. ఒకే భాష అనే సాకుతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రజల మధ్య తేడాతో దినదినం అనుమానాలు పెరిగిపోతూ వచ్చాయి.1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం , 1969 నాటి అఖిలపక్ష ఒప్పందం, అష్టసూత్ర, పంచసూత్ర పధకాలు 1973 నాటి ఆరుసూత్రల పధకం.
పూర్తిగా చదవండి »
ఆరు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ఆకట్టుకుంటూ వారిని అద్బుతమైన ఊహాలోకపు మంత్రజగత్తులో విహరింప జేస్తున్న కథల పత్రిక “చందమామ”.
పూర్తిగా చదవండి »
కృతిక మనసులో ఆందోళన క్షణ క్షణానికీ ఎక్కువౌతోంది.
‘ఇప్పుడేం చేయాలి….? కడుపులో వున్నది మగపిల్లాడని చెప్పావుకదాని అత్తగారడిగితే ఇప్పుడేం చెప్పాలి…….??
పూర్తిగా చదవండి »
అనువాదం: చంద్రహాస్
ఒకప్పుడు నయనజూరు బాబులు పేరుమోసిన జమీందారులు. మహరాజుల్లా ఖర్చు పెట్టే వారు. ఖరీదైన డాక్కా ఖద్దరుకున్న గరుకు అంచు ఒంటికి రాసుకుంటోందని చింపేసేవారు. ఇంట్లో పిల్లిపిల్ల పెళ్ళికని వేల రూపాయలు తగలేయగలరు.
పూర్తిగా చదవండి »
| పౌరహక్కుల నేత పురుషోత్తం సంస్మరణసభ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) సెప్టెంబర్ 23న 2009 హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, ప్రముఖ రచయిత్రి. సామాజిక కార్యకర్త, బుకర్ ప్రైజ్ విన్నర్ అయిన అరుంధతీ రాయ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసగించారు. |
యతి రాజులు గారు అవిశ్రాంత శ్రామికుడు. ప్రజల మనిషి. 50 సంవత్సరాలుగా ప్రజల సాహిత్యాన్ని అనువదిస్తూ పైసా ఆశించని సాంస్కృతిక కార్మికుడు. పిల్లలన్నా, మరీ ముఖ్యంగా పల్లెలన్నా, పల్లెల్లో పిల్లలన్నా ఎంతో ఇష్టం, విశ్రాంత ఉపాధ్యాయుడైనా పిల్లల ప్రేమకు పాత్రుడయిన ఉత్తమ ఉపాధ్యాయుడు నిరాండంబరుడుతో ఇంటర్వూ ఈ మాసం ప్రజాకళ పాఠకులకోసం.- రత్నాల విజయలక్ష్మి
పూర్తిగా చదవండి »
