రచయిత(త్రు)లకూ, కళాకారులకూ
నమస్సులు!
ఇవాళ తెలుగులో అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచంలో యితరయే భాషలో వస్తున్న సాహిత్యానికీ తీసిపోని విధంగా అద్భుతమైన సాహిత్యం సృష్టింపబడుతోంది.. అన్ని రకాల సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ అద్భుతమైన సాహిత్యం తెలుగులో వస్తున్నది. అయితే వైవిధ్యభరితమైన ప్రజల ఆకాంక్షలని యింత అద్భుతంగా ప్రతిధ్వనిస్తున్న తెలుగు సాహిత్యం అంతర్జాతీయంగా వినబడడం లేదు. యితర భాషల వాళ్ళ కోసం తెలుగు సాహిత్యాన్ని అనువదించడం వొక ముఖ్యమైన అంశమైతే, యితర ప్రాంతాలలో, యితర దేశాలలో విస్తారంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు నేడు తెలుగులో వస్తున్న యీ ప్రత్యామ్నాయ, సమకాలీన, ప్రజాసాహిత్యాన్ని అందించడం కూడా అంతే ముఖ్యమైనది. చాలా పత్రికలు యివాళ యింటర్నెట్ మీద ఉన్నా వాటిల్లో సాహిత్యానికి కేటాయించబడుతున్న జాగా కొంచెమేనని చెప్పుకోవాలి.
అంతర్జాతీయంగా వున్న తెలుగు సాహిత్యాభిమానులకు, ప్రజాస్వామిక వాదులకు తెలుగు లోని సమకాలీన సాహిత్యంతో పాటు కనుమరుగవుతున్న గత సాహిత్యాన్ని కూడా అందజేయడం వలన యెంతో కొంత మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. అందువలన తెలుగు సాహిత్యానికి వొక అంతర్జాతీయ వేదిక యేర్పడాలని, ఆ వేదికలో అనేక ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తం చేసే సాహిత్యం వెల్లి విరియాలనీ మేము భావిస్తున్నాం. యీ యెలెక్ట్రానిక్ యుగం లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళకు (ముఖ్యంగా విదేశాలలో వున్న వాళ్ళకు) అతి తేలికగా అందుబాటులోనున్న మాధ్యమము యింటర్నెట్. యివాళ వర్ల్డ్ వైడ్ వెబ్ ఆధారంగా అనేక భాషల్లో సాహిత్యం విస్తారంగా ప్రాచుర్యంలో వుంది. తెలుగు సాహిత్యాన్ని కూడా వెబ్ లో వుంచడం వలన ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి అది అతి తొందరగా చేరే అవకాశం ఉంది. అట్లా సమకాలీన తెలుగు సాహిత్యాన్ని వెంట వెంటనే దేశ దేశాల్లో వున్న తెలుగు ప్రజలు చదవడం వీలవుతుంది.
అందుచేత తెలుగులో ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆసక్తీ, ప్రేమ వున్న కొంతమందిమి మేము ఈ వెబ్ సైటు ప్రారంభిద్దాం అని అనుకున్నాము. దీని ద్వారా వున్నత ప్రజాస్వామిక విలువలు గల తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ తెలుగు ప్రజలకు అందిద్దామని మా లక్ష్యం.
కేవలం రాసిన సాహిత్యమే కాదు. వెబ్ అంటే ఆట, పాట, మాట అన్నీ పెట్టవచ్చు కాబట్టి దీన్ని మీ సహాయ సహకారాలతో వొక మల్టి మీడియా వెబ్ సైటుగా తయారు చేద్దామని మా కోర్కె.
అంతే గాక దేశ దేశాల్లో అనేక భాషల్లో విరివిగా వస్తున్న ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేయాలని కూడా మా కోర్కె. అట్ల మీ దృష్టికి వచ్చిన సాహిత్యాన్ని మాకు తెలియచేస్తే మేము మా శాయశక్తులా దాన్ని వెబ్ సైటులో వుంచుతాం.
యీ వెబ్ సైటు ని ప్రారంభించడానికీ, దాన్ని విజయవంతంగా నడపడానికీ, అది బాగా ప్రాచుర్యం లోకి రావడానికీ మీరే మీ రచనల ద్వారా మాకు సాయం చేయాలి. మీ రచనలే మా యీ ప్రయత్నానికి వూపిరి పోయాలి. దీన్ని వొక మాస పత్రికగా తీసుకురావాలని మా ప్రయత్నం. అయితే ప్రతి వారం యెదో ఒక కొత్త రచనతో సైటుని అప్ డేట్ చేస్తూ తాజాగా వుంచాలనీ మా కోర్కె. మీ సహయ సహకారాలు లేకుండా, మీ నుండి విరివిగా విస్తారంగా రచనలు రాకుండా అది సాధ్యం కాదు. కాబట్టి కవిత్వం, కథ, నవల, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర సాహితీ ప్రక్రియల్లో ఆరితేరిన మీరు, మీ మీ రచనలని యెక్కువ సంఖ్యలో మాకు వీలయినంత త్వరగా అంద జేస్తూ వుంటే మేము యీ సైటు ని ముందు ముందు సజీవంగా ఉంచగలుగుతాము. మన మధ్య మొదలవుతున్న యీ సంబంధం యెల్లప్పుడూ కొనసాగితేనే యీ వెబ్ సైటు కల కాలం నిలుస్తుంది. వృధ్ధి లోకొస్తుంది.
వొక్క మాట. మేము యీ వెబ్ సైటులో తెలుగు నేల మీద నున్న అన్ని ప్రజాస్వామిక ఆకాంక్షలని ప్రతిఫలించే సాహిత్యానికి జాగా కల్పించాలనుకున్నాం. విభిన్న ప్రాంతాల, విభిన్న సమూహాల, విభిన్న అస్తిత్వాల - యేదైనా అసమానతలకు గురవుతున్న ప్రజల కలలని ప్రతిబింబించే సాహిత్యం మాకు కావాలి. అయితే మేము వీలయినంతగా సాహితీ వివాదాలకు దూరంగా ఉండదలుచుకున్నాం. మా వెబ్ సైటు సృజనాత్మక ప్రజా సాహిత్యానికి అంతర్జాతీయ వేదిక కావాలని మా గట్టి కోరిక.
ఇక మీరు మీ రచనల్ని పంపడానికి కొన్ని సూచనలు. ప్రజాకళ వెబ్సైట్ను యూనికోడ్ లో నిర్మిస్తున్నాం కాబట్టి యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం ఉన్నవాళ్లు మీ రచనల్ని యూనికోడ్ లో టైప్ చేసి Prajakala@gmail.com కి పంపగలరు. ఐతే అందరికీ యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం ఉండకపోవచ్చు కాబట్టి అది లేనివాళ్లు RTSలో పంపినా మాకు అనుకూలంగా ఉంటుంది. ఇక RTS కూడా పంపలేని వాళ్లు PDF ఫైల్స్ పంపగలరు. PDF లో పంపితే మేము మొత్తం మళ్లీ టైప్ చేసుకోవాల్సి వస్తుందన్న విషయం దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు RTS లేదా యూనికోడ్ లో పంపించగలరని కోరుతున్నాం. Shree-Tel, Telugu Lipi వంటి ఇంకా ఎన్నో ఫాంట్ లను RTS లేదా యూనికోడ్ లోకి మార్చడానికి పద్మ సాఫ్ట్వేర్ (http://www.geocities.com/vnagarjuna/padma.html) ని ఉపయోగించవచ్చు. ఇక ఇవేమీ వీలు కాక మామూలు పోస్టులో మీ రచనలను పంపదలుచుకున్న వాళ్లు Prajakala@gmail.com కి ఈ-మెయిల్ చేస్తే మా పోస్టల్ అడ్రెస్ ను మీకు పంపుతాం.
రచయితలు, రచయిత్రులు తమ రచనల్ని గాని, గాయకులు తమ పాటలు గాని, Audio రూపంలో పంపదలుచుకుంటే MP3 format లోగాని, RealAudio format లో గాని లేదా WAV format లో గాని పైన చెప్పిన ఈ-మెయిల్ అడ్రెస్ కు పంపగలరు. మీ Audio కాసెట్ మామూలు పోస్టులో పంపదలుచుకున్న వాళ్లు Prajakala@gmail.com కి ఈ-మెయిల్ చేస్తే మా పోస్టల్ అడ్రెస్ ను మీకు పంపుతాం. ఇక ఇతర కళారూపాలను Video రూపంలో పంపదల్చుకున్న కళాకారులు చిన్న ఫైల్స్ ఐతే ఇంటర్ నెట్ ద్వారా గానీ, మరీ పెద్దవి ఐతే మామూలు పోస్ట్ ద్వారా గానీ పంపవచ్చు. ఇంటర్ నెట్ ద్వారా 1GB వరకు పెద్ద ఫైల్స్ పంపడానికి http://www.transferbigfiles.com/ అనే సైట్ ని మనం ఉపయోగించుకోవచ్చు.
ఇక యూనీకోడ్ లో టైప్ చేయడం గురించి గాని, ఇంకా ఏదైనా విషయం గురించి గాని మీకు సందేహాలు ఉన్నా, సలహాలు ఉన్నా మాకు ఈ-మెయిల్ ఇస్తే వీలయినంత త్వరగా మీకు సమాధానం ఇవ్వగలము.
మీరు మీ మీ రచనలని వీలయినంత తొందరగా యెక్కువ సంఖ్యలో మా కంద జేయాలని మా విన్నపం. మన్నిస్తారు కదూ! యీ మీ వెబ్ సైటుని నిలుపుకుంటరు కదూ!!!
-ప్రజాకళ.ఆర్గ్ మిత్రులు
Prajakala@gmail.com
friends,
congratulations…ur doing great job. i wish “prajakala” to spread its web to all telugu people who are eagerly looking to wet their hearts with the sweetness of telugu.
jhansi papudesi
bangalore
ఇది చాల మంచి ప్రయత్నము. ఆభినందనలు
పజా కళ పై హాకింగ్ ను ఖండించండి.
This is not a comment.So far we are using English numbers in telugu literature psges. The You Tube in “gudugudu gudu guncham gunde ragam”telugu rhymes is showing telugu numbers.Such numbers are needed to get them posted and to tell my friends that in telugu also we are having our own telugu numbers.Kindly help me and send telugu numbers.Try to mention to some articles atleast the telugu numbers so that the future telugu children should not forget.ఇది ఒక సూచన మాత్రమే! ఇది కామెంటు ఏ మాత్రమ కాదని గ్రహించండి.
భవదీయుడు,
డా/పెయ్యేటి మురళీ మోహన రావు.(రాంరళి)
I am very happy to read “Prajakala”,which is a good book giving much more knowledge for all.Te writers presenting articles are famous and writing well. నేను ఈ ప్రజా కళ వెబ్ పుస్తుకం ద్వారా ప్రజాకళ లోని రచయితలకూ,పాఠకులకూ,సంపాదక వర్గానికీ నాదీపావళి శునాకాంక్షలను అంద చేయుచున్నాను.
ఇట్లు భవదీయుడు,
డా/పెయ్యేటి మురళీ మోహన రావు.(రాంరళి)
లుడ్డైట్ ఉద్యమం* (Luddite Movement):
పెట్టుబడిదారీ వ్యవస్థ వృద్ధి చెందుతున్న క్రమంలో, ఉపాధి కోల్పోబోతున్న/కోల్పోయిన సామాజిక పొరలు(అన్నీ కార్మిక వర్గంలోనివే)ఎన్నో తిరుగుబాట్లు చేసేయి. 1811 లో నాటింగ్ హామ్ లో మొదలైన లుడ్డైట్ ఉద్యమం ఇతర ప్రాంతాలకు పాకింది.
యంత్రపు మగ్గాల వల్ల జీతాలూ, ఉద్యోగాలూ కోల్పోతున్న నేతపని వాళ్ళు ఫాక్టరీల పై రాత్రులు దాడి చేసి వందలాది మర మగ్గాల్ని నాశనం చేసేరు. ఈ ఉద్యమం తరువాత యార్క్ షైర్, లాంకా షైర్, లీసెస్టర్ షైర్, డెర్బీ షైర్ లకు పాకింది.
ఈ ఉద్యమానికి సంబంధించిన అతి ముఖ్యమైన దాడి 1811 లో యార్క్ షైర్ లోని రాఫర్డ్ మిల్స్ పైన జరిగింది. జార్జి మెల్లర్ అనే యువ కార్మికుడి ఆధ్వర్యంలో జరిగిన దాడిలో ఇద్దరు కార్మికులు చనిపోయారు(పోలీసు కాల్పుల మూలంగా). ఆ రోజు ఈ దాడి సఫలం కానట్టే లెఖ్ఖ. దీని తరువాత వందలాది మంది కార్మికులను అరెస్టు చేసి , పద్నాలుగు మందిని ఉరితీసేరు. తర్వాతి తరాలకి ఈ దాడి ప్రేరణ గొప్పది.
అనేక ఇతర దాడుల తరువాత, తీవ్రమైన అణచివేత మూలంగా 1817 కల్లా లుడ్డైట్ ఉద్యమం తగ్గింది.
వర్తమానం: ప్రస్తుతం నందిగ్రాం, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకి, లుడ్డైట్ ఉద్యమానికీ పోలికలు, తేడాలు ఏమిటి?
ముఖ్యమైన పోలిక, రెండూ కూడా కార్మికవర్గ తిరుగుబాట్లు కావటం. ఇక తేడాలకొస్తే, లుడ్డైట్ ఉద్యమ కాలానికి కార్మిక వర్గ వికాసం పూర్తి కాదనుకోవటమే సరైన అవగాహన. ఇది కమ్యునిస్టు ప్రణాలిక(1848) కు ముప్పై ఏళ్ళ ముందు జరిగిన విషయం. కార్మిక వర్గం రాజ్యాధికారం మొదటిగా చేసిన ప్యారిస్ కమ్యూన్ కి (1872)అరవై ఏళ్ళ ముందటి మాట. మార్క్స్, ఎంగెల్స్ ల పై ఈ ఉద్యమాల ప్రభావం కొంత ఉందనటం అనుచితం కాదు.
అనేక పోరాటాల్లో రాటు తేలుతున్న భారత కార్మిక వర్గానికి, రష్యాలో కార్మిక వర్గ నియంతృత్వాన్ని స్థాపించిన బోల్షెవిక్ నేపధ్యం, చైనాలో రాజ్యాధికారాన్ని చేజిక్కించికున్న ప్రజాయుద్ధ నేపధ్యం తో పాటు, తిరోగమనం కూడా సాధ్యం అని చెప్పే ప్రపంచ వ్యాప్త రాజకీయ తిరోగమన నేపధ్యం ఉన్నాయి.
అన్నిటి కంటే ముఖ్యమైన ప్రశ్న. ఈ నేపధ్యం లో, ఈ రోజున నందిగ్రాం ప్రజలు చేయాల్సిందేమిటి? ఫ్యాక్టరీలు పెట్టింతరువాత, ముహూర్తం పెట్టుకొని కార్మికోద్యమం మొదలు పెట్టటమా? లేక అఘాయిత్యాలకు, రాజ్య హింసకూ వ్యతిరేకంగా ఈరోజే ఉద్యమించటమా?
నందిగ్రాం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలు ప్రపంచ వ్యాప్త మానవ విమోచన లోముఖ్యమైన మెట్టుగా ఆహ్వానిద్దాం.
* జనరల్ లుడ్ పేర్న ఫ్యాక్టరీ యజమానులకు బెదిరింపు లేఖలు ముందుగా పంపినప్పటికీ, ఈ లుడ్ కల్పిత వ్యక్తి అని ప్రతీతి.
నేటినించీ తిరుపతిలో తెలుగు భాషా వికాస సాహిత్య సభలు జరుగుతున్నాయి.వివిధ ప్రదేశాలనించీ ఎందరో కవులూ-రచయితలూ వస్తున్నారు. నేటి దళిత సాహిత్యం కత్తి పదునుగా కాక బాంబు బ్లాస్టులా వుంటోంది. దళితరచయితలపై నాకో అనుమానముంది. శ్వేతా దేవిగారు ఓ కథ రాశారు .ఈ మధ్యనెప్పుడో దాన్ని నేను విపులలో చదివాను. ఆ కథ చదివి నేను పూరాగా శ్వేతా దేవి గారితో ఏకీభవించాను.రచయితలు తమకున్న రచనా చతురతతో తిమ్మిని బమ్మినీ-బమ్మిని తిమ్మినీ చేయ గలరు-కోర్టులో లాయర్లు తమ వాదనను బలపరచుకున్నట్లుంటుందిది.
భారతంలో కుంతీ దేవీ-ఆమె పిల్లలు పాండవులూ లక్క ఇంట్లో తమ ప్రాణాలని కాపాడుకున్నప్పుడు కనీసం గిరిజనులైన కొండ వారిని బయటకు పారిపొమ్మని చెప్పక వదిలేశారు.దాని పాపం కుంతికి చుట్టుకుని ఒక గిరిజన స్త్రీ కుంతితో మాటాడ్డం ఆ కథ.
పాండవులు తాము చనిపోయినట్టు నిరూపణకోసం ఆ గిరిజనులను ఆరుగురినీ లక్క ఇంట్లో వదిలేశారు.దాని వల్ల కౌరవులు తాము చనిపోయినట్లు భావించి వెనక తగలరని.ఆ తరవాత వారు ఏక ఛత్రపురంలో తేలతారు.ఒక రాజు ప్రాణం కాపాడే టందుకు సేవకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదులుతారు. రాజ్యాన్నేలే రాజు ఒక్కడే వుంటాడు.వాడ్ని కాపాడేటందుకు ప్రాణత్యాగం చేస్తారు.ఇప్పుడు ప్రజా స్వామ్యంలో మినిస్టర్లు చాలా మందే వున్నారు.వీరి ప్రాణాలను కాపాడేటందుకు నిత్యం ఎందరో బాడీగార్డ్సు కాపలా వుంటున్నారు వీరి ప్రాణాలకి విలువ లేదా?మినిస్టర్లని కాపాడాలంటే చాలా మంది బాడీగార్డుల అవసరముంటుంది. ఈ బాడీ గార్డుల ప్రాణాలు ప్రాణాలు కావా అని దళిత సాహిత్యం ప్రశ్నిస్తుంది.ఇప్పుడు ఒక నక్సలైట్ నాయకుని కాపాడేటందుకు వారి కింది వర్గం తమ ప్రాణాలని తృణ ప్రాయంగా అర్పించుట లేదా?
నాటి సామాజిక విలువలను తెచ్చి నేటి సమాజానికి ముడివేసి దళిత సాహిత్యమని జనులను నమ్మించుట ఎంతవరకు సబబు?
ఆలోచించి చెప్పగలరు.
/Dr.P.M.Rao.
శ్వేతా దేవి గారు రాసిన కథని చదివి “అయ్యో పాపం! గిరిజనులు” అని బాధ పడినాను.కాని కొందరు నక్సలై ట్ దళ సభ్యులు తమ నాయకుని కోసం బలై పోతే,అప్పుడు మరల ఆలోచిస్తే . . శ్వేతాదేవి గారి కథలో ఏదో ఏక పక్షం గా సినట్టు
అనిపించింది. కొంచెం అందరూ ఆలోచించి ఇందులో సమాహానం ఇస్తే బాగుంటుంది.
Dr.P.M.Rao.ramrali.
శ్వేతా దేవి గారు రాసిన కథని చదివి “అయ్యో పాపం! గిరిజనులు” అని బాధ పడినాను.కాని కొందరు నక్సలై ట్ దళ సభ్యులు తమ నాయకుని కోసం బలై పోతే,అప్పుడు మరల ఆలోచిస్తే . . శ్వేతాదేవి గారి కథలో ఏదో ఏక పక్షం గా సినట్టు
అనిపించింది. కొంచెం అందరూ ఆలోచించి ఇందులో సమాధానం ఇస్తే బాగుంటుంది.
Dr.P.M.Rao.ramrali.
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
కూలివాని గుండెలొ ఆవేదన ఉందని
కార్మికుని కడుపులో ఆకలి రగిలందని
కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దోపిడిదారుల దురంతాలు సాగవని
పీడకుల పాలన మాకిక వద్దని
గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దగాపడ్డ తమ్ములార ఏకంకండని
మోసపోక యికనైనా మేలుకొండని
మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
మ0చి ప్రయత్న0.అభిన0దనలు.తప్పకుండా రచనలు ప0పుతాను.
కవిత
దాల్ రైసు
డొక్క ఎండి బొక్కలు తేలిన బక్కని చూసి
దుమ్ములగొండి ఊళ వేసినట్టు
బతుకు మీద ఆశని వదులుకున్న ఎలుకని చూసి
పిల్లి జాలి గా ఏడ్చినట్టు
వాడెవడొ దొంగ నాయాల
నా కూలి బతుకుని చూసి
ఫకాల్న జోస్యం పలికి నాడు.
అదేం మాయో ఏమో
వాడి నవ్వు తగిలిన ప్రతిసారీ
లేచి పడిపోతున్నాను.
తీరా చూస్తే
వాడు మనిసి లాగే కనబడుతున్నాడు
కానీ
మెడలో జంజెం వేసుకున్న తోడేలు వలే కంపుకొడతావున్నాడు
ఏం చదువుకుని
ఏం తెలుసుకున్నడో ఏమో
ఓడిన వాళ్ళని చూస్తే వాడికి భలే సరదా
జ్నానం దొరికిందని.
Sir,
yesterday i applied for cultural reporter.what are the qualities and qualifications you are expecting , i hope all are blessed by god.
let me know your blessings
Regards
Balivada
ప్రజా కళ అంతర్జాతీయముగా వెలుగొంది తెలుగు తేజాన్ని ప్రపంచ వ్యాప్తం చేసే దిశగా సాగె మీ కృషి అభినందనీయం. జీవితం అనే శేర్షికతో చిన్ని కవిత నా స్వీయ రచన మీ పత్రికలొ ప్రచురించుట కొరకు నేను ఈ-మెయిల ద్వారా పంపాను
చాలా మంచి ప్రయత్నం. ముందు ముందు మరింత అభివృద్ది చెంది ప్రజాస్వామిక,ప్రగతివాద సాహిత్యానికి మేలు జరహ్గాలని కోరుకుంటున్నాను.
..months ago i saw a drama from my little garret… it is a most heineous drama i ever see in my lifetime. actors are very crude as members of dark tribes. if allow me to tell you about that drama, in your native typing…
నేను ఇటీవల కాలం లో “బైరాగుల్ని తయారు చేసే ముటా కద” అను ఒక నాటకాన్ని చూసానండీ. ఆ నాటకం లొ……
నేను కూడా ఆ నాటకాన్ని సరిగ్గా చూడ లేదు. అయితే ఆ నాట్కము లో వున్న
మందల పాత్రల్లో కొన్ని లీలగా గుర్తుకున్నాయి. మే నెల తర్వాత ఆ నాటకాన్ని ఎక్క డైనా వేస్తే మీరు చూసే అవకాసం వుంది.
కొన్ని పాత్రలు
1) జగ్గిలోడు
2) పుకార్లు పుట్టించేవాడు
3) తీంగర జర్నలిస్తులు : ముగ్గురు
4) దొమ్మరి కూలీ
5) ప్రేఖసకులు
6) మెదడు మోకాల్లో వున్నవాడు
7) మెదడు జేబులో వున్నవాడూ
8) మెదడు భుజాల మీద ధరించిన మనిసి
9) మెదడు కు చీడ పురుగులు తగిలి భాద పడుతోన్న వాదు
10)మెదడు ని భగమంతునికి అర్పించినవాడూ
11)
థాన్క్యూ .
12)బికారి
13)అఝ్నాని
14)ఝ్నాని
15)డమ్మీ ఫెలో
ఈ అవఖాశము నాకు ఇచ్చిన ప్రజాకళ వారికి దన్యవాదాలు.
మంచిది. వుంతాను.
ఒక చిన్న పొరపాటు. ఈ నాటకాన్ని వచ్చే యేడాది మే నెల లో వేస్తామని నాటాక సమాజం వాల్లు చెప్పారు. అయితే ఆ నాతకాన్ని నేనెలాగూ చూసాను కాబట్టి ఈ రోజు మరికొన్ని పాత్రల పేర్లు మరియి రేపు అనగా ఆదివారము ఆ నాతకము యే సన్నివేశము తో మొదలవుతుందొ చెబుతాను.
మరికొన్ని పాత్రలు
16) కుల భ్రశ్టుడు
17) ఖులభోగి-1
18) కులభోగి-2
19) పుండాకోరు
20) పేద హరి కధకుడు
21) అనాస్తికుడు
22) వెయ్యి మంది జ్నానుల మధ్య ఒక ఎడ్డోడు
23) ఇనుఫీరియారితీ కాంఫ్ళేక్సు తో భాద పడే ఫేదవాల్లు-100 నం.
రేపు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి.
పదకొండో పాత్ర- కోరస్
డ్రామాలజీ లో ఈ కోరస్ కి చాలా ప్రాముక్యత ఇవ్వబడింది. పదిమందొ పద్కొండు మందో వుంటారు. రంగస్థలము లో నటుల కు పైబాగాన కాస్తా ఎత్తు లో వున్న స్టాండు మీద వరసలో నిలబడి వుంటారు.
నాటకము లో బతుకుచెడిన పాత్ర తో సన్నివేశం నడుస్తున్నపుడు-
కోరస్ ఇలా వుంటుంది-
// అవును అంతే మరి //
ఆ తరఆ లో.
డ్రామాలజీ లో కోరస్ అనేది రంగస్థలం మీదే కాకుండా ఆడిటోరియం లో కూడా అనేక బ్యాచ్ లు గా వుండాలని పేర్కొనబడి వుంది.
బ్యాచ్-1 = వెనక కుర్చీ ల్లో
బ్యాచ్-2 = మధ్య కుర్చీ ల్లో
బ్యాచ్-3 = ముందరి బాగాన కుడి పక్కన
బ్యాచ్-4 = ముందరి బాగాన ఎడమ పక్కన
ఒక బ్యాచ్ కోరస్ ని ఆపగానే రెండోది అందుకుంటుంది.
ఉదారణకి:
//అవును అంతే మరి.//
ని తొలుత స్టేజు కోరస్ అని ఆపగానే దాన్ని బ్యాచ్-1 అందుకుంటుంది.
అటు త ర్వాత 2,3,4 ఇలా…యేకో టైపు లో…
యేకో టైపు లో కాదు. అలల మాదిరి..
ఏక్టు-1
చిగురించే రుతువుని ధ్వంసం చేయడం మఆ పాతకం
యాక్టు-2
బతుకు చొక్కా చిరిగిపోయి వున్నపుడు ప్రగల్భాలు పోరాదు
ఏక్టు-3
పుల్లి వేట
ఏక్టు-4
ధనమేరా అన్నితికీ మూలం
ఏక్టు-5
నీతి
ఏక్టు-6
సెలవుదినమూ-తాగుబోతు కూలీ
అయితే ఈ నాట్కం లో వున్న దాదాపు అన్ని పాత్రలూ నూటికి నూరుపాళ్ళు కల్పితమే అని ఆ పౌరాణికనాటకసమాజం వారు పేర్కొన్నారు.
రంగస్ధలం చాలా పెద్దది గా వుంటుంది.
వెనకాల తెర కూడా.
వచ్చే అదివారం వరకు మాత్రమే నాకు ఈ అవకాశం ఇవ్వవల్సింది గా ప్రజాకళ వారికి వినమ్రంగా కోరుకుంటున్నాను.
వచ్చే ఆదివారం వరకు నాకు అవకాశంవుంది కాబట్టి ఈ నాటకము లో వున్న కొన్ని ప్రధాన పాత్రల గురించి సూక్ష్మం గా చెప్పాలనుకుంటున్నాను.
1) పుకార్లు పుట్టించే వాడు
అ)పోలిక : వేరు పురుగు. పారాసైటు.
వేరు పురుగు ఎలాగైతే మొక్క ఎదుగుదలనీ బతుకు ని సర్వనాశనం చేస్తుందో, చేసి బలుస్తుందో, అధే విధంగా ఈ పాత్ర మంద బుధ్ధులైన మనుసుల్ని ఆసరాగా చేసుకుని, ఆ జీవితాలు సర్వనాశనం అయ్యేంత వరకు వొలుచుకు తిని, వదిలేస్తుంది.
ఆ)వేషధారణ : ఆరెంజు రంగు టీ షర్టు. దాని మీద నాలుగు అడ్డగోలు గీతాలు. కొన్ని సీన్లలో ప్యూరు వైటుషర్టు.
ఇ)బుద్ది : ” నేను మోరలిస్టుని కాను ” అని ప్యాంతు పిర్ర్ల్లల మీద ముద్రించి వుంటుంది. నాటకపు ఆరంభం లో దాన్ని ప్రేక్షకులకు చూపిస్తాడు గూడా. వస్తుతా యాంటీకమ్యూనిస్టు (కొన్నేళ్ళ క్రితం వరకు
ఇటువంటి వాళ్ళకు మన ఆంధ్ర దేశం లో బాగా గిరాకీ వుండేది. ఇప్పుడుందో లేదో తెలీదు )
ఈ) మేనరిజములు : నటించేతప్పుడు మీరే చూస్తారు.
2) పుండాకోరు
అ) పోలిక : దురదగొండి మొక్క
ఆ)వేష ధారణ : ముందున్న వాడు ఏది వేసుకుంటే అది. లేదా దాని మీద బురద జల్లి..
ఇ)బుద్ది : ఎదుట వాడు ప్రశాంతంగా వుంటే అశాంతి తో భాద పడఅతాడు. ఎదుట వాడు అశాంతి తో వుంటె…
ఈ)
3) జగ్గిలోడు
నాట్కం లో ఈ పాత్రకి రెండు పేర్లు వుంతాయి. ఒక పేరు లోఫర్ , మరో పేరు నేర్చుకునేవాడు. ఈ పాత్ర గురించి ఆదివారం చెబుతాను.
4) మెదడు ని బగమంతునికి అర్పించిన వాడు
నాటకం లో అతి ముఖ్య మైన పాత్ర. డ్రామా లో ఈ పాత్ర పేరు- సూర్య కేతనుడు.
ఈ పాత్ర చుట్టూ కుత్రలూ, వ్యూఆలూ అమలు చేస్తావుంటారు. శణి త్రయం(1,2,3 పాత్రలు) ఈ పాత్రని లోకం ముందు సాధువు గా ప్రొజెక్టు చేసి లభ్ది పొందుతూ వుంటుంది. అయితే సూర్యకేతనుకి ఒకటే బలఈనత వుంటుంది మద్యపానం. అదే ఆ ఫాత్ర బతుకుని నాశణం చేస్తుంది
అ)పోలిక : మామిడి చెట్టు
ఆ)వేష ధారణ : ఎరుపు చొక్కా
ఇ)బుద్ది : సూర్య బగవానుడి వీర బక్తుడు.
ఈ)మేనరిజములు: తెలీవు
5) దొమ్మరి కూలీ
అ)పోలిక : గానుగెద్దు
ఆ)వేషధారణ : ఎరుపు చొక్కా. (ఝేబుచిరిగిపోయివుంటుంది)
ఇ)బుద్ది : జన్కు, నిరఖ్స్యరాస్యత, డభ్భులులేనితనం
ఈ) మేనరిజములు : వున్నా ఎవుర్నీ ఆకట్టుకోవు
అలా అనగానే “నాను-మోరలిస్తు” లంతా తెల్ల చొక్కా లేసుకుంటారట నాట్కం లో.
ఆ విషయం అలా వుంచి మరో పాత్ర దిగువున
6) అనాస్తికుడు
పోలిక : గొడ్డలి
వేషధారణ : ఎరుపు చొక్కా
బుద్ది : అన్యాయం అనిపిస్తే బూతులు తిడతాడు
మేనరిజములు: ముక్కు ఎక్క్డ్డడా అంటే సూటిగా కాకుండా చెయ్యిని తల మీంచి తిప్పి చూపిస్తాడు.
నాట్కంలో ఈ పాత్ర
ఏక్టు-3
“పుల్లి వేట ” లో మొదటి సీను లో వచ్చి ప్రేక్షకులతో ఇలా అంటుంది…
ఆ సీను పేరు ” షెడ్డు”.
అందులో దొమ్మరి కూలీ మండే ఎండల్లో వీధులన్నీ తిరిగి తిరిగి చివరికి ఒక పని ని దక్కించుకుని కుదురుకుంటే ఆ విషయం తెలిసి ఆ నాట్కంలోని శనిత్రయం అక్కడ వాలి తరిమేస్తోందట దొమ్మరి కూలీని గత నాలుగు ఇయర్సు గా (2007). ఆ విషయం కూలీ కి తెలుసట.
అనాస్తికుడి మాటల్లో ఇలా
“ఒరేయి దొంగ లంజాకొద్క్లాల్లారా.. ఆ పేద కూలీని ఎందుకురా వేటాడుతారు. సిగ్గూ సరాలు లేవురా మీకు? దగుల్బాజీ ….
మరి ఆ శనిత్రయం ఎలా వాలుతోంది?
ఆ నాట్కం గురించి మరిన్ని వివరాలు రేపు.
నాకీ అవకాశము ఇస్తోన్న “ప్రజాకల” వారికి ధన్యవాదములు.
నాకు సమయము తక్కువే వుంది కావున మరో రెండు మూడు పాత్రల గురించి చెప్పి, ఆ పిమ్మట స్థూలంగా కధ చెప్పి ముగిస్తాను.
తప్పులుంటే మన్నించక చెప్పండి.
7) బికారి
పోలిక : చీడతెగులు సోకిన మొక్క
వేష ధారణ : శెకండు హేండు దుస్తులు (రోడ్డు వోరన గుట్టలు పోశి అమ్ముతా వుంటారు)
మేనరిజములు : నేర్చుకోవడం రాక(అందుకే మరి బికారిబతుకు )
ణాటఖము లో ఈ పాత్ర అనుకోకుండా వస్తుంది. ఎందుకంటే కులబ్రస్తుడు పాత్రని వెయ్య్యాల్సిన నటుడు వేలకి రాకపోవడం తొ
ఆ వేషాన్ని బికారి చేత వెయ్యి స్తాడు నాటక కర్త.
8) జగ్గిలోడు
ణాతకము లో ఈ పాత్రకి రెండు పేర్లు ఒకటి లోఫరు, రెండో పేరు నేర్చుకునేవాడు.
పోలిక : బేపితోక
వేష ధారణ : వేషదారణ
భుద్ది : మంచి వాల్లంటే బేజారు, ఒల్లు మంట. అందుకని
ఒఅక బతకలేని మంచివాన్ని ఎర వేసి చాలా అన్యాయం గా గురువు ని చేస్తాడు. అప్ప ట్నుంచీ మంచి వాడు యెస్ అంటే నో అనీ తన బాష లోకి తర్జుమా చేసుకుంటాడు. మంచివాడు ఎదుగు బతుకూ లేకుందా అలానే పడి వుంతే అందుకు కారనాలేమితో
తెలుసుకుని జాగర్త పడ్తాడు. ఈ లాజిక్కు ఎలాంటిదంటే
” నిన్ను నీవు తెలుసుకో”
అని జ్నానులు బోదిస్తే మహాజ్నాని అయిన జగ్గిలోడు
” నిన్ను నీవు చూసుకో ”
అని రహస్యంగా తర్జుమా చేసుకుంటడు. సజ్జనులు బోల్తా పడేది అక్కడే ఈ నాట్కం లో.
9) మెదడు మో కాల్లో వున్న వాడు
నాతకం లో ఈ పాత్ర పేరు - విచిత్రకవి. తెర వెనకాల ఈ పాత్ర మరణం తోనే నాటకం
మొదలవుతుంది. అది హత్యో, ఆత్మ హత్యో నాట్కాంతం వరకు చూసేవాళ్ళ కు తెలీదు.
వివరాలు లేవు.
జగ్గిలోడి మేనరిజముల గురించి మర్చిపొయాను. అతని మేనరిజములు ఎవరికీ తెలీదు ముక్యము గా జ్నానుల కి. అయితే జగ్గిలోడిది కోళ్డుబ్లడ్డ ని ఆ జగన్నాధుడికి తెలుస్తునే వుంతుంది. ఆ విషయం మీకు కూడా
ఆక్టు-4
ధనమేరా అన్నిటికీ మూలం ళొ
పేదజ్నాని దిక్కు మాలిన చావు అనబడే సీను లో ఝగ్గిలోడి జన్మవిన్యాసాన్ని మీరు చూస్తారు.
నాతక విషేసాలు కొన్ని:
నాటకం ముగింపు లో రంగ స్ధలం మీద ఒక విలాసవంతమైన విందు జరుగుతుంది.
ఆ విందు - మహా బలశాలి, మహా ధనశాలీ, సూర్య తేజస్వి, దీనుల మొర ఆలకించేవాడు, పాపాత్ముల గుండెల్లో మరణ మ్రుదంగాన్ని వాయించేవాడు,ప్రజాభిమాని, రుతువుల పాలకుడూ, పొలాల్ని సస్య శ్యామలంగా వుంచేవాడు, వానల్ని తయారు చేసే వాడూ అయిన - ఆ జగన్నాధుని
పాత్రని ధరించిన వాడి ఆధ్వర్యం లో విందు నడుస్తుంది. ఆ విందులో
ఇది పౌరాణికనాట్కం అయినందున, అందులో జగన్నాధునికి వున్న అనేక ముక్య విషేణాల్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను అది
-సకల ప్రాణులకూ ప్రాణ వాయువు ని సరఫరా చేసేవాడూ-.
ఆ విందులో జగన్నాధు ని పాత్రని వేయాల్సిన నటుడూ వేల కి
రాక పోవడము తో డమ్మీఫెలో అనే విదూషకుడి వేషాలు వేసేవాడ్ని ఎమ్పిక చేస్తాడు నాట్క కర్త.
ప్రజాకళ వారు నన్ను మన్నించాలి. ఈ ఆదివారం తొ నేను విరమిస్తాను.
ఆ విందుకి,
-వెయ్యి మంది జ్నానుల మధ్య ఒక ఎడ్డోడు (ఈ టైపు 50మంది)
-వెయ్యి మంది ఎడ్డోల్ల మధ్య ఒక దొంగనాయాల ( - డిటో - )
-ణాతకం లోని అన్ని పాత్రలూ
మరియూ ఎగస్ట్రాలు ( చాలా వున్నా..)
- ఎమ్పిక చేసిన ప్రేఖ్శకులు
ఆ విందుకి ఈ పై వాల్ల ని డమ్మీఫెళో ఫిలుస్తాడు. డేకిసా ల నిండా నీసి కూర, మేక కూర, పెద్ద కూర , శాఖాహారమూ, మరయూ విదేశీ, స్వదేశీ ఫలాలూ- అపురూపమైన మత్తు పానీయములు రంగస్ధలం మీద వుంటాయి. వినోదము కోసం
చే గీతాలాపన
( రింగ రింగ రింగారే, వినవా వినవా ఏందే నీ గోల , ఏ చోట వు న్నా నీ వెంట లేనా , .. ఈ తరహా గీతాలు రంజిమ్ప చేస్తాయి )
ఆ పిమ్మట డమ్మీఫెలో ఝీవితాదర్శము గురించి ఒక పొడుచు కధ వినిపిస్తాడు..
పై పోస్టు లో
వినోదము కోసం—-చే గీతాలాపన
మధ్య లో అని వుండాలి. దిగువున పూర్తి గా ఇలా
వినోదము కోసం చే గీతాలాపన.
పై పోస్టు లో
పాపులరు సినీ ఆర్చెశ్ట్రా వారు ప్రేక్ష కుల సంతోషం కోసం పాటలు పా డుతారు అని వుండాలి
పై పోస్టు లొ
వినోదము కోసము
||పాపులరు సినీ ఆర్చెస్ట్రా వారి ||
గీతాలాపన అని వుండాలి
పై పోస్టు లో ఒక పొరపాతు
వినోదము కోసము గీతాలాపన
అని వుండాలి
పై పోస్తు లో
పాపులరవు సినీ అర్చెస్త్రా వారి గీతాలాపన అని వుండాలి
ఆ ఫొడుపు కధ లో
” ఒక మనిసి కళ్ళు తిరిగే దాహం తో సంచరిస్తుంటాడు. అదొక ఎడారి తో సమానమైన ప్రాంతం. బండల గుట్టలు ఎండల్లో విలవిలలాడుతుంటయి.
ఆ మనిసికి బతుకు మీద ఆశ పోయే పరిస్ధితి దాపులోనే వుంటుంది.
ఆ నరక యాతన లో ఆ మనిసికి ఒక గొర్రెల కాపరి కనిపిస్తాడు…
క్సమించండి. మద్య లో ఈ ఇంతెరువెన్సను కి.
అయితే అన్ని పాత్రలు లేక పోతే నాట్కము అసంపూర్తిగా వుంతుంది కావట్టి
మరికొన్ని పాత్రలు దిగివున ( ఆ జగన్నాధుడు చెప్పినట్టు అన్నీ కల్పిత పాత్రలే. జగన్నాధుడు ఎవరంటారా ఆయనే ఈ నాటకకర్ట )
ఆ పాత్రలు
అ) తెలివితక్కువ స్త్రీలు- 4
ఆ) తెలివిగల స్త్రీలు -4
ఇప్పుడు కాకుండా, ఇన్కెపుడైనా ఈ అ, ఆ, ల గురించి సమగ్రం ఘా వివరిస్తాను. ఎందుకంతే..
అయితె విందు నడుస్తావుంటుంది. విందుని ఆరగిస్తావుంటాయి పాత్రలన్నీ,
జగ్గిలోడి తో షహా. రింగ రింగ రింగారే, ఏమెట్టి పెంచిందే నీ యమ్మా..,
బంగారు కోదిపిట్ట వచ్చెనండీ.. హె పాపా హె పాపా, ఇత్యాది సినీ అదిముత్యాలు ఉత్తేజ పరుస్తా వుంటాయి రంగ స్ధలాన్ని..
” గొర్రెల కాపరి కనిపించగానే, ఆ మనిషైకి ప్రాణం లేచివచ్చి
-నాకు మంచినీల్లి కావాలి. దాహంతొ అయిపోయేలాగా వున్నాను.
అందుకు గొర్రెల కాపరి..
-నేను ఇంతి నుండీ టెచ్చుకున్న నీల్లు అయిపోయాయి. అయితే మీకు మంచినీల్ల బావి ఏ దిక్కున వుందొ చెబుతాను..
నన్ను మాట్లాడనివ్వండి నేను మీ కన్నా పేదవాన్ని.
గొర్రెల కాపరి-
” అలా కిందకి పోతే తాటి చెట్ల తోపు దిగువున బగవంతుడు ళాంటి బావి ఒకటీ కనిపిస్తుంది. అక్క ద నీకు మంచి నీల్లు దొరుకుతాయి” అని అంటాడు. అలా అంగానే
ఆ దిక్కు కేసి ఆ మడిసి ఎల్లిపోతాడు
ఆ ఆకుపఅచ్చని తాతితొపుల దిగువున బావి, దగ్గర బయపడఖండి….
బావి బయట గిరికీ లోంచి వచ్చిన బకెట్తు ఓకటీ వుంటుంది.
ఆ గిరికీ ని ఆధారంగా చేసుకుని అ మదిసి మంచినీల్లు తాగి వెల్లి పోతాడు.
అయితే,
అతగాడు నీల్లు తాగిన తర్వాత ఏదో భేఘ్ఘరు ని చూసినట్టు ఆ బకెట్టు ని పడేస్తడట.
ఈ లోగా రంగస్ధలం మీద
ధంమారో ధం మారో మారో దం.( దం మారో దం అంతే అర్ధమేమిటి రా అంటే ఏ ఒక్క టేళ్ఘూ నాయాలా నుంచి సమాధానం రాదు) నడూశ్తాఊంతుంది. బగవంతుని మీద విస్వాసం లేని వాళ్ళూ,లోఫర్లూ, పుండాకోర్లు, పాలల్లో నీలు లాగా కనీకనిపించని దొంగజర్నలిస్తులూ..టాఘూబోతు..
ఆ విషయం పక్కన పెట్టి,
నాట్కంలో ప్రేక్సల అబిరిచి మేరకు
చెన్నేయి సిల్క్సు నుంచి..
మనప్పురం గోల్దు నుంచి…
భీమా క్మ్పెఒఎ నీ నుంచి….
సరవరను సిల్క్సు……
కళానికేతను( ఎక్క దుంతే అక్కడ )
వస్తావింటాయి ఆడ్ళూ.
ఒరేయి,
నా దగ్గర డబ్బు లేదని తెలిసే గా మీ ధైర్నము. సరే మీరు జ్నానులు మీ …
ముందే చెప్పినట్టు ఈ రోజు నుంచి ఫోస్తులు చెయ్యను.
అయితే నాటకం గురించి చెప్పుకోవాల్సిన సంగతులా చాలా వున్నాయి. అవన్నీ చెప్పే సమయం ణాకూ లేదు. మీకూ లేదని..
అయితే అమూల్యమైన స్టేజు సెట్టింగులు ఉదాహర్నకి
యాక్టు-5 నీతి లో
భుద్దివచ్చింది అనే సన్నివేసం లో
జగ్గిలోడూ,పుండాకోరూ,మెదడుజేబులో వున్నవాడూ కలసి
మెదడు మోకాల్లో వున్నవాడ్ని ఆట పట్టించి, బుళిపించీ, అన్యాయంగా పొఘిడి మునగచెట్టు ఎక్కిస్తారు
ఆ సన్నివేసం ళొ మనకి మునగచెత్తు అవసరమౌతుంది నాట్కం నడ్వాలంటె.
అయితే ఎనకా ముందూ చూసుకోకుండా మెదడు మోకాల్లో లేనివాడు మునగ చెట్టు ఎక్కేసి కింద పడతాడు. దాంతో మెదడు మోఖాల్లో కి వస్తుంది. అప్పట్నుంచీ అందరూ వాన్ని అలాగే పీలుస్తారు.
అయితే,
మెదడు మోకాల్లో ఊణ్ణ వాడి కీ
మహాజ్నాని జగ్గిలోడి కీ జనర్లునాలేజలో వున్న తేడాను ఈ కింది విధంగా మనం నాటకం లో తెలుసు కొవచ్చు. కింద నున్న ప్రస్నావలి లో వాల్లు
యెస్సు అనీ లేదా నో అనీ సమాధానమిస్తారు.
ప్రస్న 1
చెడు సావాసం చేయరాదు
జ.డు = యెస్
మె.మో = యెస్
ప్రస్న 2
చావకుండానే ఏడ్చేవాడు చచ్చాక ఎగిరిగెంతే వాడు మంచి స్నేహితుడు కాడు.
మె.మో= యెస్
జ.డు = యెస్
ప్రస్న 3
అన్యాయం ఆఖ్రమం ఆఖళీ
మె.మో = యెస్
జ.డు = యెస్
ఈ ప్రశ్నావలి అనేక లౌకిక విషయాల మీదకి సాగుతుంది నాట్కం లో.
బతుకు బాగుంటే మళ్ళీ కలుద్దాం. ఇచ్చోట నే.
నాకీ అవకాశము ఇచ్చిన ప్రజాకళ వారికి క్రుతజ్నతలు
ఇత్లు
వెయ్యిమంది జ్నానుల మధ్య ఒక ఎడ్డోడు
దురుద్దేశం తొ ఎవరినీ ఉద్దేసించి పై విధంగా నేను ఆలోచించలేదు. నేను రచన చేయగలనా లేదా అనే వుద్దేసం తొనే పై విధంగా రాసాను. గమనించగలరు.
ఇది పౌరాణిక నాట్కం అయినందున ఇందులోవన్నీ కల్పిత పాత్రలే. ఆ నాట్కం లొ ఒక సన్నివేసము లో భీఖారికూలీ ప్రస్తావన నాట్కకర్త అయిన జగన్నాధుడు తెస్తాడు. అయితే ఆ బికారికూలీకి కవితలు రాసే గుణం వుందట. గత ఇరవై యేల్లుగా తనకి బాద కలిగి నపుడో, సంతోసం ఎలిగి నపుడొ రాసుకునే వాడట. అయితే బిక్కారీకూలీకి అందరికి లాగే కవితల పుస్తకము వెయ్యాలని అనిపిస్తుంది. ఆ పుస్తకానికి
-బికారికూలీ కవితలు- అని ఒక పేరు కూడా పెడ్తాడు.
కవరు పేజీ మీద మోడర్ను టైంసు సినిమాలో చార్లీచాప్లిను యంత్రచక్రముల మధ్య ఇరుక్కుని వుండిన చాయాచిత్రం పేజీ పుల్లుగా వుండాలనీ అనుకుంటాడట బికారి కూలీ.
అయితే ప్రేమ గురించి కూడా నాకు చాలా స్పస్ట మైన గునము నాకు వుంది.
అందుకే ఈ నాట్కం లో జగన్నాధుడి పాత్ర తో పాటూ జగన్మాత పాత్ర గూడా వుం
టుంది. మీరు ఆ నాట్కాన్ని సరిగ్గా చూస్తే
అయితే,
ఆ “భైరాగుల్ని తయారు చేసే ముథా కధ” అనబడు ఆ నాట్కం ళో ఛాళా
పాత్రలు వుంటాయి. ఉదాఋర్న కి
1) తడిగుడ్డ్త తో ఘోణ్తులు కోసేవాడు
2) నిగా వోల్లు
3)బాతుపిర్ర్ల ళొడూ
4) ఎలక మూతొడు
5) నిమిత్త మాత్రులు
ఇలా సవాలచ్చ ముకాల మధ్య మనం ఊణ్ణాఫ్ఫూడు జనరలునాలేజీ అంటే లోకజ్నానము మీకు లేక పోతే మీరు కూడా నాకు లాగే బికారులుగా మారతారు. అని ఒక పాత్ర అంటుంది ఆ నాట్కం ళొ.
ఒక సవరన
తడిగుడ్డ తో గొంతులు కోసే దొంగ లంజా కొడుకులు అని వుండాలి
ఇది సర్వ జనీన బాస. మీ అంతరాత్మే మీకు సాక్షి
రేపు మరిన్ని ప్రయోఘాత్మక నాట్కాల గురించి వివరాలు.
ఉదాహర్న కి
1) నదిని దాటాక సరంగు ని చంపిన వాళ్ల జీవన విషేసాలు- అను ఒక నాటిక.
జగన్మాత గురించి ప్రస్తావించాను నా అజ్నానము కొద్దీ, కావున ఆ జగన్మాత గురించి కూడా కొన్ని విషేసనాలు (యేడ్జెక్టివులు ) వున్నాయి
మీకు తెలుసే లేదో.
అందులో కొన్ని ఈ దిగువున
1) యే యుగము లోనైనా ఎగిరే పక్సులకు రెక్కలు బహుకరించే దానా
2) అమ్రుత కలశాల్ని కలిగిన దానా
3)నా అమ్మ లేదా మీ అమ్మ
4)వరిచేల లాంటి అందమైన కురులు కలిగిన దానా
5) చారుబాబుకి అందమైన గుండెను తయారుచేసి ఇచ్చిన దానా
6) ఈ లోకాన్ని చూసేందుకు సకలప్రానులకూ కళ్ళని ఇచ్చిన దానా
7) రుతువుల రానీ
7) ఆకలి తొ తిరిగే పచ్చులకు ఫల రుక్సాల్ని పెంచేదానా
ఇలాగే అనంతమైన విసేసనాలు చాలా వున్నాయి. అవి
- సర్వనాసనము అయిపోయిన స్నేహితుల బతుకుని మూడు యాడ్లూ ఆరు సినిమా పాటలుగా మలుచుకున్న వాల్ల సంగతి- అను నాట్కం లో మీరు చూస్తారు.
8) నా అమ్మే లేక పోతే నేను వుండేవాన్నే కాదు.
( ఒక విషేసనము )
9) తినేందుకు ఒక నోరు నాకు లబించివుండేదే కాదు
( ఒక విషేసనము)
మీ, నా , జగన్మాత గురించి అనేక విషేసనాలు వున్నాయి.
-సర్వ నాస నము ఆయిపోయిన స్నేహితుల బతు కుని మూ డు యాడ్లు ఆరు సినిమా పాటలు గా మలుచుకున్న వాళ్ళ శంగతి-
ఆనబడు ఒక నాట్కంలో కొన్ని పాత్రలు దిగువున
1) ఎలక మూటొడు (ఘోస్తు-1)
2)బాతు పిర్రలోడు ( ఘోస్తు-2)
3) సెంసా
4)బికారి కూలీ
5) సోసియాలజిస్తు
6) యాంటీ కమ్యూనిస్తు
7) ఎలక మూతోడు- 2 ( గోశ్తు-3)
8) ఫఘలా ( పిచ్చివాడు )
9) జగన్నాదుడూ
మొదతి పాట విస్లేసన ఇలా వుంటూంది.
పాట - ఒసే పద్మావతీ…
రచయత- ఘోస్తు-1
రెండ్వ పాట - సిడ్నీ నగరం వయసే నేరం
రచయత- ఘోస్తు-2
మార్క్సిజమూ
మీ పోస్తు మోదర్నిజమూ
ఫెమినిఝమూ
దలిత వాదమూ
మరియూ
లోఫరిజమూ
ఆ డ్రామా లో ఖలగలసి వుంటాయి
ప్రజాకళ వారు నన్ను మన్నించండి. రేపు ఒక్క రోజు మాతర్మే నాకు అవకాశం ఇవ్వణ్డి.
పైన పేర్కన్న డ్రామా లోంచి కొన్ని పాట్లు ఈ దిగువున
ఘోస్తు-1 రాసినవి
(గమనిక; ఈ పాత్రలన్నీ కల్పితమే. నమ్మకండి)
1) సత్తే యే గొడవా లేదు.. సత్తే..
ఘోస్తు-2 రాసినవి
1) అటు నువ్వే ఇటు నువ్వే
2) అంతే .. అంతే
వీల్ల ప్రస్తావన
ఆ డ్రామా లో ” చూడు చూడు నీడలు” అనే సన్నివేసము లో మీరు తప్ప కుండా చూస్తారు
మరి ఈ నాట్కాల్లో మరో ముక్యమైన పాత్ర్ర మర్చిపోయాను. ఆ పాత్ర పేర్రు ఈ దిగువున
1) తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాడు
ఇన్కా వున్నాయి అనేక పాత్రలు ఆ నాతకాల్లో ఉదాఅర్నకి
2) ణమ్మిన వాల్లని సంత లో అమ్మేసే వాడు
అయితే ఆ నాట్కం లో సోపతి అనే ఒక ఉదంతం వుంటుంది. అదేటంటే పూర్వం ఒక తెల్లవాడు కీ ఒక నల్ల వాడికీ అసందోర్బొచి తంగా పరిచయం యేర్పడుతుందుంతట. అయితే ఆ ఉదంతం లో
నల్లవాడి బతుకు పరమ హీనంగా తయారై నపుడల్లా దానికి తెల్లవాడే కారనమనీ, నల్లవాడు కాస్తా బాగుపడ్డాక దానికీ తెల్ల వాడే కారనమనీ
లోకులు అనుకుంటావుంటారట. ఇంతకీ నల్లవాడు మనిసా? పశువా?
పెద్దలకు నమస్కారములు.
అంతిమం గా మార్క్సిజం
-మీరు ఎవరికి ఉపయోగపడుతున్నారు? అని అడుగుతుంది.
మీ బతుకునీ,మీ జీవితాన్నీ
జగ్గిలోడు ఒక విధంగా
పుకార్లు పుట్టించి లబ్దిపొందేవాడు ఒక విధంగా
తడి గుడ్డతో గొంతుకోసేవాడు ఒక విధంగా
ధనంగా మార్చు కుంటారనీ
మీ అమాయకత్వమే వాల్ల కి పెట్టుబడి అనీ
మీ వెనుకబాటుతనమే వాల్ల బలం అనీ
మీ బతుకిని చూస్తేనే వాల్లకి బోలెడన్ని కాసులు పుట్టించె ఆలోచనలు కలుగుతాయనీ
(బాతు పిర్రలోడి లోడి కైతే మరీ లాభం)
అని మార్క్సిజం అంటుంది. మంచి జర్నలిస్టుల్ని మినహాయించి.
అయితే తడిగుడ్డతో గొంతు కోసేవాడి పోలిక ఎవరొ అడిగారు. అది దిగువున-
“పసరిక పాము”
ఎందుకంతే సరిగ్గా చూస్తే కానీ కనబడదు కాబట్టి.
ఇలాగే మరికొన్ని పోలికలు
పోలికల
సంగతి కాస్తా పక్కన పెట్టి
రానున్న రోజుల్లో మీరు పోయేలోగా తెలుసుకోవాస్సిన మరోనాట్కం శంగతులు ఈ దిగువున
” అక్రమ సిసువుల్ని పుట్టించే వాడి కథ మరియు వాడి మేనరిజములు”
ఇది ఎ కామెడీ ఇను ఏర్రర్లు మాదిరిగా ఒక అపహాస్య నాట్కం.
ఆ నాట్కం ళొ కధాంశం ఇదీ రెండు వాక్యాల్లో.
అందులో ప్రదాన పాత్ర అయినటువంటి అక్రమ సిసివు కాలక్రమం లో
అక్రమ సిశువుల్ని పుట్టించేవాడుగా పరిణామం చెందే విదానాన్ని ఈ నాట్కం ళొ మీరు చూస్తారు. అందులో ముక్యమైన పాత్రలు ఈ దిగువున.
రానున్న రోజుల్లో మీరు పోయేలోఘా అంటే
కొబ్బరి మట్టల వలే రాలతారనీ ( ఒక విషేణము )
అందులో యెప్పటి కీ ఉండే పాత్రలు కొన్ని
1) లోకులు
2) అక్రమ సిసువు
3) లేకి మొగుడు
4) తెలివైన స్త్రీలు
5) ఎదుట వాళ్ళ లో ఆత్మన్యూనతని కల్గించే వాడు
6) అవ్కాశవాది
7) కోరస్
8) నిరుద్యొగి
9) దొంగ
10)తాగుబోతు
11)ఊహల్లో విహరించే స్త్రీలు
ఇంకా మరికొన్ని పాత్రలు…
12) కాగితపు పులి మరియు దాని సంతానము
13) మీ బతుకుని చూసి నిత్యం నవ్వేవాడు
14) సింగిల్ హెడ్
15) విందులో ఓఖ ఖుల్లు పిత్తు పిత్తి పక్కవాడి మీదకి నెట్టేసేవాడు
ఒక సవరణ
మాంచి విందులో అని వుండాలి
ప్రజాకళ వారు నాకు బోలెడంత అవకాసము నాకు మాత్రమే ఇచ్చారు కాబట్టి నేనిక్కడ రాసుకోవచ్చు.
యేమంటారు?
ఆకలేస్తందా?
బేలన్సు లేదా?
మీ స్నేహితులు ఈ జన్మలో మీకు దొరక లేదా ?
మిమల్ని ఎవరైనా ఆట పట్టిస్తున్నారా (ఆద్యాత్మికంగా)?
16) కోర
దేవుడౌ వున్నాడా? ళేడా? అన్న వెర్రిశంకతో భాదపడుతున్నారా ?
దేవుడు వున్నాడౌ! లేడా? అన్న మీ మాంసం ముందు వున్నారా?
అయితే పైన పేర్కొన్న నాట్కం లో కొన్ని యాక్తులు ఈ క్రింద-
ఏక్టు-1
అద్దం
ఏక్టు-2
పరీక్ష
ఏక్టు-3
ర్యాగింగు
ఏక్టు-4
ఆత్మ హత్య
ఏక్టు-5
సంఘం శరణము గచ్చామి
ఏక్టు-6
జాతస్య మరణమ్ ధ్రువం
మరో ఫాత్ర
17) పైసలు విసిరితే తోకవూపుకుంటూ వచ్చేవాడు
అయితే ఇంతకు ముందు గురజాడ పేరు తొ రాసాను. కానీ మొన్న
ట్యాన్కుబందు మీద ఏదో వెర్రిగాలికి కొమ్మలూ రెమ్మలూ విరిగి పడి నట్టు విగ్రహాలు కూలాయి కదా దానికీ ఈ గురజాడ కీ యేమీ సంబందం లేదు. మనుసులు గమనించాలి.
బికారి కూలీ గురించి వివరాలు రేపు
అయితే, మరి ఆ అక్రమ సిసువుల్ని పుట్టించేవాడు కవితలు కూడా
రాస్తాడట. ఆ ఖవిత లన్నీ ఒకే లాగా వుంటాయట. ఆ సంగతి పక్కన
పెట్టి
ఆ నాట్కం లో మరో ఫాత్ర
18) విక్రుత మనస్కుడు
19) అంతరాత్మ
20) కెరీరిస్టు
( ముక్యం ఘా వీడి కులమూ, వీడి వర్గమూ, వీడి స్నేహ సంభందాల్ని, వీడి మేనరిజముల్ని, మీ అభీస్టము మేరకు చూడా ల్సి వుంటుంది )
వచ్చే ఆదివారం చెప్ప బోయే నా చివరి నాట్కం లో కొన్ని పాత్రలు
దిగువున
ఏక్టు-1
1) మంచివాడు
2) చెడ్డవాడు
3) నిమిత్త మాత్రుడు
ఏక్తు-2
1)ఫఘలా
2)హెల్తీ
3)రికామీ
ఏక్తు-3
1) బికారీ
2) వికారీ
3) సికారీ
ఏక్టు-4 లో
1) స్వయం ప్రతిభ కలిగిన వాడు
2) కాపీ కొట్టి బతికే వాడు
3) వీల్లిద్దర్నీ అమ్ముకునే వాడు
క్షమించండి పాట్కులూ! నన్ను అపార్థం చేసుకోవద్దు. పై పాత్రలన్నీ నా స్వ చిత్తము ఆధార్ము గా చెప్పినవి కావు. అవన్నీ నేను చదివిన
నవల్లో ని, కథల్లో ని, నేను చూసిన సినిమాల్లో ని పాత్రలనీ..
వాటి పేర్లు గూడా ఈ ఆదివారము చెపుటాను. మన్నించగలరు.
ఇక నుంచీ దిమ్మరి కూలీ ప్రస్తావన ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి సమక్సము లో నైనా దొంగ ముండాలంజాకొడుకులు తెస్తే వాల్ల మీద మానవ హక్కుల ఉల్లంగన కింద కేసులు పెట్టాల్సి వుంటుందనీ
తెలియ జేస్తూ
దిమ్మరి కూలీ తొ మీ అవసర్ము యేందిబే దొంగలజాకొడ్కల్లారా?
ఆయా నాటకాల్లో మరికొన్ని పాత్రలు
1)విషపు మొక్కలకి నీల్లు పోసేవాల్లు
2)రెండు తలకాయలవాల్లు
3) మీ బతుకుని పబ్లికు లో బద్నాము చేసి సంతొసించే వాల్లు
4) ఘోద్దావ
నాలాంటి నిర్బాగ్యులకు చెప్పుకునే అవకాసం ఇస్తున్నందుకు ప్రజాకల వారికి దన్య వాదములు.
మన మహాకవి శ్రీశ్రీ అన్నట్టు దొంగలంజాకొడుకులు అసలే మెసలే
లోకం లొ
దొంగముడాలంజ్కొడ్ళా రా
దొంగముణ్డాలంజాకొడ్క లారా
అందరికె లాగే మీరూ
మట్టికొట్టుకు ఫొతార్రా.. పోవాలి కూడా
పై నాట్కంలో
ఏక్టు-5 లో
1) ఆట ఆడే వాల్లు
2) ఆట ని చూసే వాల్లు
3) ఆట ని తయారు చేసిన వాల్లు
జగన్నాధుడి కున్న మరో విషేసణము
అ) బతుకుని లబింప చేసిన వాడిన వాడా
జగన్మాత కు ఉన్న మరో విషేసనము
ఆ) ఫిరంగుల్ని తయారు చేసిన దానా
చావండ్రా దొంగలంజా కొడ్క ల్లారా
చావండి
మీరు పోతే గానీ వసంతం రాదట.01
ఒక సవరన
మీరు పోతే గానీ వసంతం రాదట అని వుండాలి
మరో పాత్ర
5) తనకన్నా పరమహీనున్ని లోకం ముందుకు నెట్టి కాలరు
ఎగరేసుకునే వాడు
6) జర్నలిస్తుల్ని అడ్డము పెట్టూకుని బతికే దొంగలంజా కొడుకులు
గాలికి కొట్టుకుఫొటార్రా దొంగ నాయాల్లారా
యాంటే కమ్యూనిస్టూల్ని వుద్దేసించే ఈ మాట్లు అంటున్నాను. మీ గురించి కాదు .
పిడుగుల్ని కురిపించే వాడా అనీ,
వాన వెలిసిన తర్వాత ముచ్చట గొలిపే చెట్ల ని చూసి మురిసిపోయేవాడా
అని జగన్నాధునికి వున్న అనేక నామధేయాల్లో కొన్ని.
ఉడతలోడా అని మరొక పేరు. ఎందుకంటే ఉడతల్ని కనిపెట్టింది తనే కాబట్టి
చివరి నాట్కం పేరు
” చెయ్యందిస్తే గుంత లో పడిన వైనము ” ఆ నాటకములో
ఏక్టు-1 లో
మొహమాటస్తుడూ, ఫిరికివాడూ అయిన మంచివాడు
స్త్రీని వ్యాపార వస్తువుగా చేసి ధనము సంపాదించకూడదు అని అంటాడు
అందుకు చెడ్డవాడు
నా కష్టాలు నీకేం తెలుసురా ఎర్రోడ అని బదులిస్తాడు.
నిమిత్తమాత్రుడు
ఆర్కే లక్సమను కార్టూన్లల లో థె గ్రేటు ఇండియను కామనుమేను లాగా వుంటాడనీ డ్రామాటిస్టు సూచిస్తాడు.
మరి అందులో
ఎవరు గుంతలో పడతారు అనేది మీరు నాటక్ము సరిగా చూస్తే గానీ
మీకు తెలీదు. మిగిలిన యాక్టుల సంగతికూడా అంతే.
ఈ సమస్త పాత్రలన్నీ నావి కావు.
ఈ దిగువ మహా రచయతల రచనల్లోనివి.
1) గుస్టాపు ఫ్లాబర్టు
2) లియో టాలుస్టొయి
3) బాల్జాకు
4) గయ్ దె మొపాసా
5) గోర్కీ
6) అంటొనె చెకోవు
7) విక్టరు హ్యూగో
8) హెమింగు వే
9) దోస్టొ విస్కీ
10)
ఇవన్నీ కూడా సరిగ్గా చదవలేదు.
మరియు
అ) అసమర్ధుని జీవన యాత్ర-త్రి.గోపిచందు
ఆ)ఒ మంచివాడి కధ - రా.వి. సాస్త్రి
కొన్ని సినిమాల్లోని వి. అవి ఈ దిగువున
1) ధి రివరు - రెనాయిరు
2) సైకో - ఆ. హి
3) ధి రోపు- ఆ.హి
4) ధి బర్డ్సు- ఆ. హి
5) లా దెంటీలయురు
6) చారూలత- సత్యజిత్తు రే
7) పధేరు పాంచాలి- స.రే
8) మేఘ ధాకె తారా- రిత్వికు ఘాటకు
9) మా భూమి - బి. నరసింగ రావు
10)వెరైతీ లైట్సు - పెలినీ
11) లా స్త్రాడా - పెలినీ
12) థి గాడుపాదరు
13) లెవెంచురా
14) థి తెన్ కమాండుమెంట్సు
15) త్రోను ఆఫ్ బ్లడ్డు
16) ఒన్ ఇజ్ ఫ్లోస్ ఓవరు కుకూస్ నెస్ట్
17) 2001 : ఏ స్పేసు ఒడిస్సీ
18) యెం
19) బైసికీలు థీఫు
20) అమిస్టాడ్
21) అలియన్సు
22) అవతార్
23) స్పార్టకస్
24) గొడార్డూ సినిమాలు కొన్ని
25) తార్కొ విస్కీ వి కొన్ని
26) మాల్కొం ఎక్సు
27) రషోమను
28) చాప్లిను సినిమాలు అన్నీ
ఇన్కా చాలా వున్నాయి.
మీరు చూసినవే.
మీరు చదివినవే.
10) ఎమిలీ జోలా
తప్పులుంటే మన్నించండి.
నాకీ అవకాశం ఇచ్చిన ప్రజాకల వారికి కృతజ్నతలు
మొత్తము డిలెటు చేయాల్సింది మర్చిపోయినట్టున్నారు.
అయినా ఫర్వా ఇల్లై.
పోనీ మరొ కధ
ఈ కధ పేరు ” ఒక కప్ప కథ “.
ఇది రెండు పేజీల కథ. దీని ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలు. ఈ కథ చదివితే మీకు బోలెడంత దైర్నము రావచ్చు.
దీంతొ పాటు ఒక సందేసాత్మక కద వుచితము. ఇది కాపీ కధ కాదు.
డబ్బులివ్వకుండా
ఎవర్రా మీ వీధుల్ని శుభ్రము చేస్తారు ?
కనీసము మీ సాహిత్యపు మనోవీధుల్నైనా..
డబ్బులివ్వకుండా
కనీసము సైకిలు చెక్రాని కైనా వూరికే గాలికొడ్తారా ఎవరైనా ఎక్కడైనా ?
ఇన్కో కధ గురించి చెప్పడ్ము మర్చిపోయాను.
ఆ కధ పేరు
” ఒక మంచి విలేఖరి కధ”
ఈ కధ చదివితే జర్నలిజము లో అసలు ఓనమాలు తెలుసుకోకపోతే ఏమవుతుందో మీకు తెలుస్తుంది. ఇది కామెడీ కధ.
దీని మూల్యం= రూ. 50 వేలు.
ఈ కధ మీరు చదవకపోతే పరిశుబ్రమైనజర్నలిజము గురించి మీకు
చాలా మంచి సంగతులు తెలీకుండా పోతాయి.
అదే విధం గా
మరో కద
” ఒక తూనీగ కధ “.
దీని వెల : రూ.5000
ఈ కధ చదివితే మీరు మానవత్వం గురించీ, మానవ పవృత్తి గురించీ
మరింత తెలుసుకోవచ్చు
డబ్బులివ్వకుండా మీరు కొత్త గా కట్టుకున్న ఇల్లు కి ఈ లోకం లో
ఎవుర్రా మీరు కోరుకున్న రంగుల్ని పూస్తారు?
లేదా
మీ షూ ల కీ.
పోనీ
“కొన్ని బాతుల కధ”
ఈ కధ చదివితే మీకు మానవ అహంకారము గురించి మీకు ఖ్సున్నం గా
తెలుస్తుంది.
ఈ కధ వెల : అక్షరాలా లక్ష రూపాయలు.
ఒక్క పైసా దిగేది లేదు.
ఇది వేలం.
సరే నా దగ్గర చాలా కథలు వున్నాయి. అవన్నీ మీరు అంత ధర పెట్టి
కొనలేరని, మీరు చాలా పేదవాళ్ళ నీ తెలుసుకుని-
నా దగ్గర బాగా
డబ్బులు వున్నప్పుడు, నేను చాలా ఖాళీ గా వున్నపుడు తప్పకుండా
వుచితము గానే చెబుతాను.
తప్పులుంటే మన్నించండి
మీరు అంటే ప్రజాకళ వారు కాదు. గమనించగలరు.
అత్యంత నికృష్టమైన, అత్యంత హేయమైన, కంపుగొట్టే సాహిత్య రాజకీయాలకు
ఆలవాలమై వుండే హైదరాబాదు లో ప్రజా సాహిత్యం పక్షం వహించాలనుకున్న బికూ కి ఏ గతి పట్టిందో మీరు చూసారు కాబట్టి
అసలు విషయం ఏంటంటే- బైరాగుల్ని తయారు చేసే ముటా మొదలుకుని తడిగుడ్డతొ గొంతులు కోసె వాళ్ళ దాకా అనేక పాత్ర ల్ని మీకు
పరిచయం చేసాను.
ఎందుకంటే
కాకుల వలే పొడుచుకు తినే వాల్లు , జాగిలాల వలే పీక్కు తినేవాల్లు
ప్రశాంత జీవితాల్ని నరక కూపం గా మారుస్తారు గనక.
సరే వచ్చిన సంగతి -
నాకు కవితలు కూడా రాయట్ము వచ్చు. నా దగ్గిర సుమారు నూరు కవితలు వర్కూ వున్నాయి. ముందే చెప్పినట్టు నేను బికారి ని.
ఒక కవితకు ఇరవై రూపాయలు చొప్పున అమ్మాలనుకుంటున్నాను.
తగినన్ని డబ్బులు గల వారెవరైనా కొనాలనుకుంటే వచ్చె జనవరి లో
ఇక్కడే ఇదే బ్లాగులో వుంటాను.
అయితే లింబాలే చెప్పినట్టు
లింబాలే గురించి తర్వాత చెప్పుకుందాము.
మన రాష్టృము లో ఏన్ని రకాల వాదం లు వున్నాయో అన్ని వాదం ల మీద నేను కధలు రాసి అమ్మదలుచుకున్నాను.
మొదటి వాదం
విప్లవ వాదం మీద ఒక కధ
దాని పేరు : చిన్ననాటి జ్నాపకము
దీని కరీదు ; పదివేల రూపాయలు.
రెండవ వాదం
స్త్రీ వాదం మీద ఒక కద
దాని పేరు : ఒక చెప్పు కధ
ఈ కధ కరీదు ; 5 వేల రూ.లు ఇస్తే చెప్పుతాను తప్పకుండా ఒక చెప్పు కధ. చాలా సరదాగా వుంటూంది.
కుల వాదం మీద ఒక కద
దాని పేరు : ఒక వెనుకబడిన కులస్తుడి కధ
దీని కరీదు : 30 వేలు.
ఈ కధ ముగింపునీ ప్రారంభాన్నీ తప్పకుండా చదవండి.
అదే విధంఘా
లోఫరు వాదం మీద ఒక కధ
దాని పేరు : వస్తువు
దీని కరీదు : 500 రూ.లు మాత్రమే.
అదే విదం గా నిరుపేద చిత్రకారుల మీద మీద ఒక కధ
దాని పేరు: చివరి ఆర్టిస్టు
దీని కరీదు: రూ200 లు. మాత్రమే.
అయితే ఒక వెనుకబడిన కులస్తుడి కధ లో…
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
కూలివాని గుండెలొ ఆవేదన ఉందని
కార్మికుని కడుపులో ఆకలి రగిలందని
కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దోపిడిదారుల దురంతాలు సాగవని
పీడకుల పాలన మాకిక వద్దని
గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దగాపడ్డ తమ్ములార ఏకంకండని
మోసపోక యికనైనా మేలుకొండని
మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
వచ్చే సంవత్సరం నేను మా వూర్లో వుంటాను. నా రచనలు మీకు అవసరం అయితే నన్ను సంప్రదించండి. మీ ఇష్టం. నాకేమీ నష్టం లేదు
నా కష్టము తప్ప.
నా చిరునామా
బి.గంగాధర్
బొడ్డపాడు (విల్లేజ్ & పోస్టు )
(వయా) కాశీబుగ్గ
పలాసా (మండలం)
శ్రీకాకుళము.
నేనేమైనా పొరపాట్లు చేస్తే ఇక్కడే తెలియచెయ్యండి. సరిదిద్దుకుంటాను.
ఇంతకు, చాలా రోజుల క్రితం పేసుబుక్కు లో స్నేహాన్ని వద్దన్నానని
చాలా మంది నన్ను అపార్ధము చేసుకున్నారు. కొందరైతే మానసికంగా
రక్కారు కూడా.
మీకు నేను స్నేహితున్ని కావడమేమిటీ మీరు చాలా గొప్పవాళ్ళు, పెద్దలూ
అంటే ఎవరూ పట్టించుకోలేదు.
నేను పేసుబుక్కు యూజర్ని కాదు.
ఇతరుల ఆలోచనలు తిని బలిసే లోఫరునాయాళ్లు, ఆలోచనల కోసమే
ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధం గా సర్వ నాశనము చేసిందీ,చేసి ఆ వ్యక్తి బతుకుని రోడ్డు పక్కలకి ఈడ్చి వదిలేసిన వైనాన్ని
” కుల భ్రష్టుడు ” అన్న కధ లో మీరు చూస్తారు. ఇది నగర నేపథ్యం లొ నడిచే కథ.
దీని వెల : 5 వేల రూపాయలు.
స్వచ్చమైన మంచినీటి సరస్సులో తెల్లటితామరపువ్వు లాంటి తేజోవంతమైన వేద జ్నానాన్ని కలిగిన వేద కులస్థుడు లోఫరు నాయాళ్ళ ని నమ్ముకుని నగరానికి వచ్చి సర్వనాశ్నం అయిన విధానం
మీరు అందులో చూస్తారు.
ప్రజాకళ వారికి క్రుతజ్నతలు తెలుపుకుంటూ..
పెద్దవాళ్ళ కి నమస్కరిస్తూ
మాది శ్రీకాకుళం జిల్లా. నేను పదవ తరగతి వరకు మాత్రమే
చదువుకో గలిగినాను.
1) నా గురించి ఎవరేం చెప్పారో నాకు తెలీదు.
మంచి బతుకు కోసం నగరా నికి వలపోయిన నిండు పల్లెటూరు
మనిషి ని నేను.
2) నా కష్టం మీద నేను బతికేవాన్ని.
నిండు అని నేను అనగానే లోపరునాయాల అప్పుడే అపార్థం చేసి గెంతులేయడానికి రెడీ గా వున్నాడండే హైదరాబాదులో.
3) నా గురించి చెప్పమని ఆ బగమంతుడి సాక్సిగా నేను ఎవరికీ చెప్పలేదు
4) హైదరాబాదు లో నాకు తెలిసినవాల్లు ఒ పదిమంది వుంటారండీ. వాల్ల ని మొదట నుంచి సార్.. సార్ అనే గౌవరవంతోనే మాట్లాడే వాన్ని..
5) అందులో ఒకడి కి నా సీకకులము మెంటాలిటీ తెలిసిపోయి నన్ను
మనసు లొ వూహించుకుంటూ కవితలు రాయటము మొదలు పెట్టాడండీ. పన్నేండేల్ల క్రితం. వాడికి వేరే కవితావస్తువు దొరకలేదట.
నేనే దొరికి పోయినాను.
వాడికి తెల్గు దినపత్రికల్లో ఉద్యొగాలు చేసే సాహిత్యకారులందరితోనూ పరిచయాలున్నాయట. కొందరి తో అయితే చాలా దగ్గరిగా..
వాడి రూపు రేఖ్లు ఎలా వుంటాయంతే చూడ్డానికి అచ్చం మీ చలం లాగే
వుంటాడండీ.
అయితే వాడేం చేసాడు
మీ ప్రయత్నం అబినందనీయం.