<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress/2.0.4" -->
<rss version="2.0" 
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/">
<channel>
	<title>Comments on: &#8220;పేదలకు ఉండే భూముల్లో వారు సాగుచేసి పంటలు పండిస్తారని, అదే ఫార్మాసెజ్‌లో అరబిందో లాంటి ఫ్యాక్టరీలు విషాన్ని పండిస్తాయి&#8221; - గద్ధర్</title>
	<link>http://prajakala.org/mag/2008/10/polepalli_1</link>
	<description>ప్రజాస్వామిక సాహిత్య పత్రిక</description>
	<pubDate>Mon, 21 May 2012 19:51:14 +0000</pubDate>
	<generator>http://wordpress.org/?v=2.0.4</generator>

	<item>
		<title>by: Marthanda</title>
		<link>http://prajakala.org/mag/2008/10/polepalli_1#comment-22280</link>
		<pubDate>Mon, 12 Jan 2009 13:59:10 +0000</pubDate>
		<guid>http://prajakala.org/mag/2008/10/polepalli_1#comment-22280</guid>
					<description>ప్రైవేట్ పెట్టుబడులతో నడిచే మార్కెట్ వ్యవస్థలో నీతి నియమాలు ఉండవు. అందినంత దోచుకోవడమే ఇక్కడి నీతి. మార్కెట్ దోపిడీదారులకి పాలక వర్గం నుంచి పూర్తి సప్పోర్ట్ ఉంది. పేదవాళ్ళు ఇంటి స్థలం కొనడానికి డబ్బులు లేక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు పీకించి, ఆ స్థలం ఖాళీ చెయ్యించి ఆ స్థలాన్ని వేలం వేస్తారు సర్కారోళ్ళు. ఆ స్థలాన్ని డబ్బున్న వాడు కొనుక్కుని షాపింగ్ కాంప్లెక్సో, అపార్ట్మెంటో, ఆఫీసో కడతాడు. ఆ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోయిన పేదవాళ్ళు ఇంకో ప్రభుత్వ స్థలాన్ని వెతుక్కుని, మళ్ళీ అక్కడ కష్ఠ పడి గుడిసెలు కట్టుకోవాలి. వాటిని కూడా మళ్ళీ పోలీసులు పీకరని ఖచ్చితంగా చెప్పలేం. పల్లె ప్రాంతాలలో ఎస్.ఇ.జెడ్.ల పేరుతో మార్కెట్ దొంగలు పచ్చని వ్యవసాయ భూముల్ని కూడా ఆక్రమించుకోవడం కనిపిస్తుంది. భూములు కోల్పోయే రైతులకి సరైన నష్ట పరిహారం ఇవ్వరు, ఉద్యోగాలైనా ఇస్తామని అగ్రిమెంట్ రాయించరు. కార్పరేట్ దొంగలు పాలకవర్గం &#38; పోలీసుల సప్పోర్ట్ తోనే లీగల్ గా భూములు ఆక్రమించుకుంటారు. నందిగ్రాం అయినా, కళింగనగర్ అయినా, పోలేపల్లి అయినా, ఇంకే గ్రామమైనా దాని మీద సెజ్ ఔత్సాహికుల కన్ను పడితే చాలు ఆ గ్రామాల ప్రజలు తమ భూములు ఎమైపోతాయో, తమ బతుకు తెరువు ఎమైపోతుందోనని భయపడుతూ బతకాలి. నందిగ్రాం వాసుల లాగ తిరగబడితే పోలీస్ కాల్పులు, రేపులు జరుగుతాయి.</description>
		<content:encoded><![CDATA[<p>ప్రైవేట్ పెట్టుబడులతో నడిచే మార్కెట్ వ్యవస్థలో నీతి నియమాలు ఉండవు. అందినంత దోచుకోవడమే ఇక్కడి నీతి. మార్కెట్ దోపిడీదారులకి పాలక వర్గం నుంచి పూర్తి సప్పోర్ట్ ఉంది. పేదవాళ్ళు ఇంటి స్థలం కొనడానికి డబ్బులు లేక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు పీకించి, ఆ స్థలం ఖాళీ చెయ్యించి ఆ స్థలాన్ని వేలం వేస్తారు సర్కారోళ్ళు. ఆ స్థలాన్ని డబ్బున్న వాడు కొనుక్కుని షాపింగ్ కాంప్లెక్సో, అపార్ట్మెంటో, ఆఫీసో కడతాడు. ఆ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోయిన పేదవాళ్ళు ఇంకో ప్రభుత్వ స్థలాన్ని వెతుక్కుని, మళ్ళీ అక్కడ కష్ఠ పడి గుడిసెలు కట్టుకోవాలి. వాటిని కూడా మళ్ళీ పోలీసులు పీకరని ఖచ్చితంగా చెప్పలేం. పల్లె ప్రాంతాలలో ఎస్.ఇ.జెడ్.ల పేరుతో మార్కెట్ దొంగలు పచ్చని వ్యవసాయ భూముల్ని కూడా ఆక్రమించుకోవడం కనిపిస్తుంది. భూములు కోల్పోయే రైతులకి సరైన నష్ట పరిహారం ఇవ్వరు, ఉద్యోగాలైనా ఇస్తామని అగ్రిమెంట్ రాయించరు. కార్పరేట్ దొంగలు పాలకవర్గం &amp; పోలీసుల సప్పోర్ట్ తోనే లీగల్ గా భూములు ఆక్రమించుకుంటారు. నందిగ్రాం అయినా, కళింగనగర్ అయినా, పోలేపల్లి అయినా, ఇంకే గ్రామమైనా దాని మీద సెజ్ ఔత్సాహికుల కన్ను పడితే చాలు ఆ గ్రామాల ప్రజలు తమ భూములు ఎమైపోతాయో, తమ బతుకు తెరువు ఎమైపోతుందోనని భయపడుతూ బతకాలి. నందిగ్రాం వాసుల లాగ తిరగబడితే పోలీస్ కాల్పులు, రేపులు జరుగుతాయి.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: srinivas olle</title>
		<link>http://prajakala.org/mag/2008/10/polepalli_1#comment-17632</link>
		<pubDate>Wed, 15 Oct 2008 09:04:46 +0000</pubDate>
		<guid>http://prajakala.org/mag/2008/10/polepalli_1#comment-17632</guid>
					<description>సార్ మీ వ్యాసాలు అన్నీ చధువుతాను చాల బాగుంటున్నాయి నాలాంటి విద్యార్టులకు చాలా ఉపయోగ కరంగా ఉంటున్నాయి. థాంక్యూ సర్</description>
		<content:encoded><![CDATA[<p>సార్ మీ వ్యాసాలు అన్నీ చధువుతాను చాల బాగుంటున్నాయి నాలాంటి విద్యార్టులకు చాలా ఉపయోగ కరంగా ఉంటున్నాయి. థాంక్యూ సర్
</p>
]]></content:encoded>
				</item>
</channel>
</rss>
