డిసంబర్, 2007 సంచిక

refugee02.jpg

చిత్రకారిణి: యాష్లీ సిసిల్

- తుమ్మల దేవరావ్, నిర్మల్, అదిలాబాదు జిల్లా

నిద్రలోంచి స్వప్నం జారుకున్నట్టుగా
నమ్ముకున్న నేల
కాళ్ళకిందనుంచి అమాంతంగా ఎగిరిపోయింది
మట్తితో నింపుకున్న తెగని బతుకుదారం
పుటుక్కున తెంపి పారేస్తున్నట్లుంది
పూర్తిగా చదవండి »

ప్రజాస్వామ్య దేశంలో కలాలకు సంకెళ్ళు వేసి నిజాలను దాచాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాలకు పునాదులు ఉండవని మూసి టివి ఎడిటర్ పిట్టల శ్రీశైలం తెలిపారు. మావోయిస్టుల కొరియర్‌గా ముద్రవేసి ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
పూర్తిగా చదవండి »

జర్నలిస్టు పిట్లల శ్రీశైలం విడుదల డిమాండు చేయండి!!

తన వృత్తిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకుడ్ని ఒకర్ని ఇంటర్వూ చేద్దామని వెళ్ళిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలం(33)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకాశం జిల్లా కందుకూరు లో అరెస్టు చేశారు. శ్రీశైలం మావోయిస్టులకు కొరియర్ గా పనిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి »

- ఐరా గొలోబిన్‌

మొదటి అధ్యాయం
కార్మికులూ, వైజ్ఞానిక తత్వశాస్త్రం
వైజ్ఞానిక తత్వశాస్త్రం గురించి కార్మికులెందుకు తెలుసుకోవాలి?

(ప్రారంభంలోనే కార్మికులను ప్రస్తావించడంలోని ఉద్దేశం కార్మికులు కానివారెవరికీ వైజ్ఞానిక తత్వశాస్త్రంతో ప్రమేయం ఉండరాదని కాదు. ఇలాంటి సందర్భాల్లో కార్మికుల ప్రస్తావన సామాన్యంగా అంతగా ఉండదు కనకనే వారి ప్రాముఖ్యతనూ, ప్రమేయాన్నీ గుర్తించడం అవసరం)
పూర్తిగా చదవండి »

అనువాదం: అసూర్యంపస్య

“ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు” - సురపతి పెట్టెలని లెక్కపెట్టడం ముగించి తన సహాయకుడు అనిల్ వైపుకి తిరిగాడు.
“సరిగానే ఉన్నాయి. ఇవన్నీ వ్యాన్ లోకి తరలించండి. మనకు ఇరవై ఐదు నిముషాలే ఉంది ఇంకా.” - అన్నాడు.
పూర్తిగా చదవండి »

నందిగ్రామ్ వెనక…

- పాణి

నందిగ్రామ్ పరిణామాలే ఎంతో ఆందోళనకరమైనవైతే అంతకంటే కలవరం కల్గిస్తోంది భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) వైఖరి. సిపిఎం అభిమానులైన బుద్ధిజీవులే నందిగ్రామ్ ఘటనలపట్ల నిరసన తెలిపారు. ఇంకా తెలుపుతున్నారు. అయినా బెంగాల్ మార్క్సిస్టుపార్టీ అధినాయకత్వం మాట్లాడుతున్న తీరు వారి వైఖరిలో మార్పు వస్తుందన్న ఆశ కల్పించడం లేదు.
పూర్తిగా చదవండి »

నిజాంను ఎత్తుకోవడం జనాన్ని అవమానించడమే!

- నందిని సిధారెడ్డి

మరోసారి కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్య చేశారు. ఈ సారి వ్యాఖ్య వరకే ఆగకుండా సాగదీసి నిర్భయంగా సహజ అతివాదానికి పూనుకోవటం మరింత చర్చకు దారితీసింది. నిజాం రాజులు మంచివారని, వాళ్ల పాలన భేషుగ్గాఉందని సమాధి దగ్గర ప్రస్తుతించటంతో పాటు తర్వాత అదేమాట వెయ్యి సార్లు అంటానని ప్రకటించుకున్నారు.
పూర్తిగా చదవండి »

ఆ చరిత్ర పీడకలే!

- ఎన్. వేణుగోపాల్

జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర- ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిధ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్ర నుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిధ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నటున్నది.
పూర్తిగా చదవండి »